వైజాగ్: మొంథా తుపాను ప్రభావం, బీచ్ నుంచి జనాలను వెనక్కు పంపుతున్న సిబ్బంది, 9 ఫోటోలలో...

వైజాగ్ బీచ్‌‌లో ప్రజలను అప్రమత్తం చేస్తున్న సిబ్బంది
ఫొటో క్యాప్షన్, మొంథా తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారుతోందంటూ సందర్శకులను వెనక్కు వెళ్లిపోవాల్సిందిగా ఈల వేసి అప్రమత్తం చేస్తున్న సిబ్బంది
చదివే సమయం: 2 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను ప్రభావం మొదలైంది.

రాష్ట్రంలోని బీచ్‌ల వద్దకు పర్యటకులను అనుమతించడం లేదు. తుపాను నేపథ్యంలో విశాఖ ఆర్కే బీచ్‌లో ఉన్న ప్రజలను సిబ్బంది అక్కడినుంచి పంపించేశారు.

రాష్ట్రంలో తుపాను ప్రభావం ప్రారంభమైందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

తుపాను దగ్గరకు వచ్చే కొద్దీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

జీవీఎంసీ లైఫ్‌గార్డ్స్
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వైజాగ్ బీచ్
ఫొటో క్యాప్షన్, తుపాను కారణంగా వైజాగ్‌బీచ్‌లో అలల ఉధృతి
బీచ్ నుంచి ప్రజలను పంపించేస్తున్న సిబ్బంది
ఫొటో క్యాప్షన్, ఈల వేసి బీచ్‌లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్న సిబ్బంది
వైజాగ్ బీచ్
ఫొటో క్యాప్షన్, కడలి కెరటాల ఉధృతి పెరిగింది
వైజాగ్‌లో తుపాను కారణంగా మారిన వాతావరణం
ఫొటో క్యాప్షన్, తుపాను కారణంగా మారిన వాతావరణం
వైజాగ్
ఫొటో క్యాప్షన్, ఈదురుగాలులకు దెబ్బతిన్న హోర్డింగ్
వైజాగ్ రోడ్డు
ఫొటో క్యాప్షన్, వీడని ముసురులో అద్దంలా మెరుస్తున్న రోడ్లు
వైజాగ్‌లో మొదలైన వాన

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)