వినేశ్ ఫొగట్‌కు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు

వీడియో క్యాప్షన్, వినేశ్ ఫొగట్‌కు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు

ఈసారి రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన ఐదుగురు క్రీడాకారుల్లో వినేశ్ ఫోగట్ ఒకరు. రెజ్లర్‌గా రాణిస్తున్న ఆమె, 2016 రియో ఒలింపిక్స్‌లో త‌ృటిలో పతకం చేజార్చుకున్నారు. భారత్‌లో రెజ్లింగ్ అంటే మగవారికే అనే భావననే చెరిపేసిన రెజ్లర్ వినేశ్ ఫోగట్.

(వినేశ్ ఫోగట్‌ 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్‌-2019' నామినీగా ఎంపికైన సందర్భంగా ఈ ఏడాది ఇంతకుముందు పబ్లిష్ చేసిన వీడియో ఇది. ఆమె రాజీవ్‌ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికైన నేపథ్యంలో వీడియో మీ ముందుకు...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)